
Daily Current Affairs in Telugu 28-03-2020
కోవిద్ -19 వ్యతిరేకంగా UN గ్లోబల్ హ్యూమానిటేరియాన్ రెస్పాన్స్ ప్లాన్ ప్రారంబం:

ఐక్య రాజ్య సమితి సెక్రటరీ జనరల్ అంటోనియో గుటేరస్ దక్షిణ అమెరికా ,ఆఫ్రికా ,ఆమధ్య ప్రాచ్యం మరియు ఆసియా లోని 51 దేశాలలో కోవిద్ -19 తో పోరాడటానికి 2బిలియన్ డాలర్ల సమన్వయంతో కూడిన ప్రపంచ మనవ థా ప్రతిస్పంధాన్ ప్రణాళిక ను ప్రారంబించారు.ఈ మహామ్మారి మొత్తం మానవ జాతిని బెదిర్సితోందని మనమందరం తిరిగి పోరాడాలని యు ఎన్ సెక్రటరీ జనరల్ అయిన అంటోనియో గుటేరస్ హెచ్చరించారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: కోవిద్ -19 వ్యతిరేకంగా UN గ్లోబల్ హ్యూమానిటేరియాన్ రెస్పాన్స్ ప్లాన్ ప్రారంబం
ఎవరు:ఐక్య రాజ్య సమితి
ఎప్పుడు: మార్చి 28
కోవిడ్-19 కోసం అసేస్ మెంట్ టూల్ ని పారంబించిన గోవా రాష్ట్రం :

ప్రపంచ వ్యాప్తంగా వణికిస్తున్న మహామ్మారి వైరస్ అయిన కోవిద్ -19 కోసం స్వీయ అంచనా సాధనాన్ని ప్రపంబించిన మొదటి భారత రాష్ట్రంగా గోవా నిలిచింది.టెస్ట్ యువర్ సెల్ఫ్ గోవా అని పిలువబడే స్వీయ అంచనా సాధనం ,వద్యుడు లేదా ఆసుపత్రిని సందర్శించ కుండ ప్రజలు వైరస్ బారిన పడ్డారో గుర్తించడానికి ఈ సాధనం సహాయపడుతుంది.స్వీయ అంచనా వేదికను అబివృద్ది చేసిన అమెరికాకు చెందిన హెల్త్ కేర్ దాటా అనలిటిక్స్ సంస్థ ఇన్నోవసర్ తో గోవా రాష్ట్ర ప్రబుత్వం బాగా స్వామ్యం కుదుర్చుకుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి: కోవిడ్-19 కోసం అసేస్ మెంట్ టూల్ ని పారంబించిన గోవా రాష్ట్రం
ఎక్కడ:గోవా రాష్ట్రం
ఎప్పుడు: మార్చి 28
2020లో భారత దేశ జిడిపి వృద్దిని 2.5 %కు తాగ్గించిన మూడిస్:

కరోనా వైరస్ వ్యాప్తి ని అరికట్టడానికి ప్రబుత్వం దేశవ్యాప్తంగా లాక్ దౌన్ చేయమని ఆదేశించిన తరువాత మూడిస్ ఇన్వెస్టర్ సర్వీస్ 10 రోజుల క్రితం అంచనా వేసిన 5.3 % నుండి క్యాలండర్ 2020 కోసం భారత వృద్ది అంచనా ను 2.5 % కు తగ్గించింది. రేటింగ్స్ సంస్థ క్యాలెండర్ 2019 కోసం 5% వృద్దిని అంచనా వేసింది.మార్చి 28న విడుదల చేసిన గ్లోబల్ మైక్రో అవుట్ లుక్ 2020-21 రోజుల లాక్ దౌన్ వాళ్ళ ఆదాయాలు బాగా నష్ట పోతాయని ,దేశీయ డిమాండ్ మరియు రికవరీ వేగం పై మరింత బరువు ఉంటుందని చెప్పారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: 2020లో భారత దేశ జిడిపి వృద్దిని 2.5 %కు తాగ్గించిన మూడిస్
ఎక్కడ: న్యు డిల్లి
ఎవరు:మూడిస్
ఎప్పుడు: మార్చి 28
కోవిద్ -19 ను ఎదుర్కోవడానికి ఆపరేషన్ నమస్తే ప్రారంబించిన భారత ఆర్మీ చీఫ్ :

మహమ్మారి కరోనా వైరస్ వ్యాప్తిని కలిగి ఉండడానికి మరియు మహమ్మారి నుండి శక్తి ని నిరోధించడానికి ప్రబుత్వానికి సహాయం భారత ఆర్మీ చీఫ్ జనరల్ అయిన మనోజ్ ముకుంద్ నరావనే “ఆపరేషన్ నమస్తే” ను ప్రారంబించాడు.ఆపరేషన్ కింద ప్రానంతక వ్యాధికి వ్యతిరేకంగా పోరాడడానికి భారత ప్రబుత్వంకు సహాయం చేస్తుంది
క్విక్ రివ్యు :
ఏమిటి: కోవిద్ -19 ను ఎదుర్కోవడానికి ఆపరేషన్ నమస్తే ప్రారంబించిన భారత ఆర్మీ చీఫ్
ఎక్కడ: న్యుడిల్లి
ఎవరు:ఆర్మీ చీఫ్ ముకుంద్ రాయ్
ఎప్పుడు: మార్చి 28
కరోనా పై పోరుకు 1500 కోట్ల భారీ విరాళం ప్రకటించిన టాటా:

కరోనా వైరస్ కారణంగా దేశం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొటున్న తరుణంలో టాటా సంస్థ తన విశాల హృదయాన్ని చాటుకుంది.ఆ కరోనా వైరస్ మహమ్మారి పై పోరు కోసం 1500 కోట్ల రూపాయల భారీ విరాళం ను ప్రకటించింది. ప్రస్తుత సంక్షోభ సమయంలో దేశ ప్రజల ఆరోగ్య కోసం టాటా ట్రస్ట్ తరుపున రూ.500 కోట్లు ,టాటా సన్స్ సంస్థ తరుపున రూ.వెయ్యి కోట్లు ఖర్చు పెట్టబోతున్నట్లు ఆ సంస్థల చైర్మన్ లు రతన్ టాటా ,ఎన్ చంద్ర శేఖర్ లు వేర్వేరు ప్రకటనల్లో వెల్లడించారు.అత్యంత కటిన మైన సవాల్ ను మానవాళి ఎదుర్కొతుందని ఈ సంక్షిభ సమయంలో కోవిద్ -19 పై పోరాటానికి అత్యవసర వనరులను సమకుర్చాల్సి ఉంది.
క్విక్ రివ్యు :
ఏమిటి: కరోనా పై పోరుకు 1500 కోట్ల భారీ విరాళం ప్రకటించిన టాటా
ఎవరు: రతన్ టాటా
ఎప్పుడు: మార్చి 28
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |