
Daily Current Affairs in Telugu -26-12-2019
వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకానికి రూ.200 కోట్లు:

వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకానికి సంబంధించి రూ.200కోట్లు పాలనామోధం ఇస్తూ వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రదాన కార్యదర్శి కరికాల వలవన్ ఉత్తర్వులు జరీ చేశారు. ఆంధ్రప్రదేశ్ వెనుక బడిన తరగతుల ఆర్ధిక సహకార సంస్థ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ ఈ నిదులు వేచ్చించేదుకు వీలుగా ఈ ఉత్తర్వులు జరీ చేశారు. అదనపు నిధులుగా వీటికి పాలనామోదం ఇచ్చారు. ఖజానా నియంత్రణ ,త్రైమాసిక నిధుల ,విడుదల పరిమితులకు సడలింపు ఇచ్చారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకానికి రూ.200 కోట్లు
ఎవరు: ఆంధ్రప్రదేశ్ ప్రబుత్వం
ఎక్కడ:ఆంధ్రప్రదేశ్
ఎప్పుడు: డిసెంబర్ 26
ఆరోగ్యశ్రీ పథకానికి రూ. 50కొట్లు:

వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ పథకం కింద రూ. 50కోట్లకు పలనామోదం ఇస్తూ వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి డిసెంబర్ 26న ఉత్తర్వులు ఇచ్చారు.2019-2020 బడ్జెట్ కు అదనంగా ఈ నిధులు కేటాయింపు చేశారు.ఖజానా నియంత్రణ ,త్రైమాసిక నిబందనల పరిమితులను మినహాయిస్తు న్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆరోగ్యశ్రీ పథకానికి రూ. 50కొట్లు
ఎవరు: ఆంధ్రప్రదేశ్ ప్రబుత్వం
ఎక్కడ: ఆంధ్రప్రదేశ్
ఎప్పుడు డిసెంబర్ 26
విజ్డెన్ ఈ దశాబ్ది క్రికెటర్ల జాబితాలో విరాట్ కోహ్లి కి స్థానం:

విజ్జ్దేన్ ఈ దశాబ్దపు క్రికెటర్ల జాబితాలో భారత స్టార్ విరాట్ కోహ్లి స్థానం సంపాదించాడు.గత పదేళ్ళ కాలంలో ఎవరికీ సాద్యం కాని రీతిలో పరుగుల వరద పారించిన విరాట్ కోహ్లి అత్యుత్తమ బ్యాట్స్ మాన్ గా పేరు గడించాడు.31ఎల్ల కోహ్లి ఈ దశాబ్ది విజ్డెన్ టెస్టు ,వన్డే, జట్లలోను చోటు దక్కించుకున్నాడు. విరాట్ తో పాటు డెల్ స్టెయిన్ ,ఎబి డివిలియర్స్ (దక్షిణాఫ్రికా ) స్తీవ్వ్ స్మిత్ ,ఆలిస్ పెర్రి (ఆస్ట్రేలియా,మహిళా క్రికెటర్) విజ్డెన్ ఈ దశాబ్ది క్రికెటర్ల జాబితాలో ఉన్నారు.అతనో క్రికెట్ మేదావి 2014 ఆస్ట్రేలియా పర్యటన నుంచి తాజా గా బంగ్లాదేశ్ కోల్ కత ,గులాబి బంతి టెస్టు వరకు కోహ్లి అద్బుతంగా ఆడాడు.63సగటుతో 21సంచరీలు,13 అర్థ సంచరీలు సాధించాడు. విరాట్ గణాంకాలు అందరికంటే బిన్నం అన్ని ఫార్మాట్లలో 50 శాతం సగటు ఉన్న ఏకైక ఆటగాడతడు. అని విజ్డెన్ పేర్కొంది.అన్ని ఫార్మాట్లలో కలిసి 70సెంచరీలు సాధించిన విరాట్ 21,444 అత్యధిక అంతర్జాతియ పరుగులు సాధించిన బ్యాట్స్ మెన్ జాబితాలో సచిన్(34,355) ,రికిపాంటింగ్ (27873) తర్వాత స్టానంలో ఉన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : విజ్డెన్ ఈ దశాబ్ది క్రికెటర్ల జాబితాలో విరాట్ కోహ్లి కి స్థానం
ఎవరు: విరాట్ కోహ్లి
ఎక్కడ: లండన్
ఎప్పుడు : డిసెంబర్ 26
బెంగళూర్ లో తొలి డిటెన్షన్ సెంటర్:

దేశంలోకి ఆక్రమణగా ప్రవేశించే వలస దారుల కోసం కర్నాటక ప్రబుత్వం మొట్టమొదటి సారిగా నిర్బంద కేంద్రం డిటెన్షన్ సెంటర్ ను డిసెంబర్ 25న ప్రారంబించింది.అక్రమంగా దేశంలోకి ప్రవేశించిన వారిని గడువు తీరిన తర్వాతా కూడా దేశంలో తిష్టవేసిన వారిని ఇక్కడ ఉంచుతారు.బెంగళూర్లో సమీపంలో లోని సొందే కోప్ప గ్రామంలో సమీపంలో ఈ డిటెన్షన్ సెంటర్ ఏర్పాటు చేశారు.ఈ విషయమై కర్ణాటక హోమంత్రి బనవ రాజ్ బొమ్మై స్పందిస్తూ మన దేశంలో ఉంటూ డ్రగ్స్ దందా చేస్తున్న ఆఫ్రికన్ల కోసమే ఆ డిటెన్షన్ కేంద్రాన్ని తెరిచాం అని అన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బెంగళూర్ లో తొలి డిటెన్షన్ సెంటర్
ఎవరు: కర్నాటక ప్రబుత్వం
ఎక్కడ: కర్ణాటక (బెంగళూర్)
ఎప్పుడు: డిసెంబర్ 26
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
చమురు గ్యాస్ రంగాల్లో పెట్టుబడులపై వివాదాలపై నిపుణుల కమిటీ :

చమురు గ్యాస్ రంగాల్లో పెట్టుబడుల పై వివాదాలు ప్రతికూల ప్రబావం చూపిస్తున్న నేపద్యంలో ఈ అంశంపై కేంద్ర ప్రబుత్వం ద్రుష్టి సారించింది. న్యాయ పోరు సమస్యలు లేకుండా నిర్దిష్ట కాల వ్యవధి లోగా ఇందనాల అన్వేషణ ,ఉత్పత్తి సంబంద వివాదాల సత్వర పరిష్కార కోసం ప్రత్యెక నిపుణుల కమిటీ ని నియమించింది. ఇందులో చమురు శాఖ మాజీ కార్యదర్శి జేసి.చతుర్వేది ,ఆయిల్ ఇండియా మాజీ సిఎండి బికాష్ సి బోరా ,హిండాల్కో ఇండస్ట్రీస్ ఎండి సతీష్ పాయ్ సబ్యులు గా ఉంటారని కేంద్ర కేంద్ర ప్రబుత్వం డిసెంబర్ 25న తెలిపింది కమిటీ కాల వ్యవధి మూడేల్ల పాటు వర్తిన్తుందని పెర్కోది .మద్య వర్హ్తిత్వం ద్వారా భాగస్వాముల మద్య లేదా కాంట్రాక్టర్ ప్రబుత్వం మద్య తలెత్తే వివాదాలను పరిష్కరించడం పై ఈ కమిటీ ద్రుష్టి పెట్టింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : చమురు గ్యాస్ రంగాల్లో పెట్టుబడులపై వివాదాలపై నిపుణుల కమిటీ
ఎవరు: కేంద్ర ప్రబుత్వం
ఎప్పుడు:డిసెంబర్ 26