
Daily Current Affairs in Telugu 24-04-2020
భారత్ లో ప్రారంబించిన లాక్ డౌన్ లేర్నర్స్ సిరీస్ ప్రారంబించిన UNODC :

ఐక్య రాజ్యసమితి డ్రగ్స్ అండ్ క్రైమ్స్ కార్యాలయం (యుఎన్ ఒడిసి) తన ప్రధాన ఎడ్యుకేషన్ ఫర్ జస్టిస్ చొరవతో భారతదేశంలో లాక్ డౌన్ లేర్నర్స్ సిరీస్ ను రూపొందించింది. ఇది భారత దేశంలో ని విద్యావేత్తలు మరియు విద్యార్థులతో ఆన్ లైన్ లో‘లాక్ డౌన్ లేర్నర్స్ సిరీస్ ను ప్రారంబించింది. లాక్ దౌన్ లేర్నర్స్ సిరీస్ కోవిద్ -19 వలన జరిగిన ప్రభావం మరియు భవిష్యత్ సుస్థిర అబివృద్ధి లక్ష్యాలు ,శాంతి మరియు చట్ట పాలన పై దాని ప్రభావాన్ని గురించి వివరిస్తుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి : భారత్ లో ప్రారంబించిన లాక్ డౌన్ లేర్నర్స్ సిరీస్ ప్రారంబించిన UNODC
ఎవరు: UNODC
ఎప్పుడు: ఏప్రిల్ 24
భారత దేశంలోనే మొదటి కరోనా వైరస్ నమూనా సేకరణ మొబైల్ ల్యాబ్ ప్రారంభం:

కోవిద్ -19 పరీక్షలను వేగవంతం చేసిన భారత దేశం మొట్టమొదటి మొబైల్ వైరాలజి ల్యాబ్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేయబడింది. భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో పాటు కేంద్ర హోం మంత్రి జి.కిషన్రెడ్డి తో కలిసి దేశ రాజదాని అయిన న్యుడిల్లీ నుండి విడియో కాన్ఫరెన్స్ ద్వారా ల్యాబ్ ను ప్రారంబించారు. రాష్ట్ర ఐటి మంత్రి కేటిఆర్ కూడా ఇందులో పాల్గొన్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : భారత దేశంలోనే మొదటి కరోనా వైరస్ నమూనా సేకరణ మొబైల్ ల్యాబ్ ప్రారంభం
ఎవరు: రాజ్ నాథ్ సింగ్
ఎక్కడ: న్యుడిల్లీ
ఎప్పుడు: ఏప్రిల్ 24
ప్రపంచ ఆటలు 2022 ఎడిషన్ కోసం కొత్త లోగో ఆవిష్కరణ:

యుఎస్ (యునైటెడ్ స్టేట్స్ ) లోని అలబామాలోని బర్మింగ్ హం లో జరగబోయే ప్రపంచ క్రీడల పదకొండవ ఎడిషన్ కరోనా వైరస్ మహమ్మారి వైరస్ కారణంగా ఒక సంవత్సరం ఆలస్యం అయిన తరువాత నూతనంగా లోగో ను మరియు శీర్షికను ఆవిష్కరించింది. ప్రపంచ క్రీడలు మొదట్లో జులై 2021 న జరగాల్సి ఉంది. కాని ఇప్పుడు అది 2020 జులై 7 నుండి 17 వరకు జరుగుతుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి : ప్రపంచ ఆటలు 2022 ఎడిషన్ కోసం కొత్త లోగో ఆవిష్కరణ
ఎప్పుడు: ఏప్రిల్ 24
ప్రపంచ పుస్తక దినోత్సవం గా మై బుక్ మై ఫ్రెండ్ ప్రచారం ప్రారంభం:

కేంద్ర మానవ వనరుల అబివృద్ధి శాఖ మంత్రి రమేష్ ప్రోక్రియాల్ నిశాంక్ #My Book my friend “ ప్రచారాన్ని ప్రారంబించారు. ఈ సందర్బంగా సోషల్ మీడియాలో దీని యొక్క ప్రచారం ప్రారంబించింది. పుస్తకాల ప్రాముఖ్యతను పేర్కొంటూ ,లాక్ డౌన్ సమయంలో కోర్సు పుస్తకాలతో పాటు ఆసక్తి ఉన్న కొన్ని పుస్తకాలు చదవాలని మంత్రి విద్యార్థులను కోరారు. సోషల్ మీడియాలో ని #My Book my friend ని ఉపయోగించి ఈ సమయంలో వారు చదువుతున్న ఈ పుస్తకాన్ని అందరితో పంచుకోవాలని అయన విజ్ఞప్తి చేశారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : ప్రపంచ పుస్తక దినోత్సవం గా మై బుక్ మై ఫ్రెండ్ ప్రచారం ప్రారంభం
ఎవరు: రమేష్ ప్రోక్రియాల్ నిశాంక్
ఎప్పుడు: ఏప్రిల్ 24
ఆంధ్రప్రదేశ్ లో ప్రారంబించిన వైఎస్సార్ సున్నా వడ్డి పథకం ప్రారంభం:

పోదుపు సంఘాల మహిళలకు చేయుతనివ్వడానికి ఉద్దేశించిన వైఎస్సార్ సున్నా వడ్డి పథకం ను ఆంద్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి ఏప్రిల్ 24 న తన క్యాంపు కార్యాలయంలో లాంచనంగా ప్రారంబించారు. కంప్యుటర్ బటన్ నొక్కి మహిళల ఖాతాలోకి సున్నా వడ్డీ కింద రూ.1400 కోట్లను పంపించారు. అనంతరం జిల్లలో స్వయం సహాయక సంఘాల మహిళలు ,కలెక్టర్లు తో ముఖ్యమంత్రి విడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : ఆంధ్రప్రదేశ్ లో ప్రారంబించిన వైఎస్సార్ సున్నా వడ్డి పథకం ప్రారంభం
ఎవరు: వై ఎస్ .జగన్ మోహన్ రెడ్డి
ఎక్కడ: ఆంద్ర ప్రదేశ్
ఎప్పుడు: ఏప్రిల్ 24.
Read Current Affairs in Telugu
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |