
Daily Current Affairs in Telugu 17-01-2022
Manavidya is providing daily Current affairs and Practice Bits of all subjects in Telugu. These are very useful to those who are preparing for competitive exams likeAPPSC,TSPSC,SI,Constable, VRO,VRA,Groups, SSC,RRB Bank exams etc. We are providing daily Current affairs online tests for competitive exams. Question Standard : We are making question through Daily events. These questions are maid by experts. We are conducting online tests in the form of multiple type(MCQ) of question
మొదటి సారి జాతీయ విదానాన్ని ప్రారంబించిన పాకిస్తాన్ దేశం :

పాకిస్తాన్ తన మొట్టమొదటి జాతీయ భద్రతా విధానాన్ని (ఎన్.ఎస్.పి) ప్రారంబించింది. ఇది జాతీయ శక్తి యొక్క అన్ని రకాల అంశాల ద్వారా యుద్దాన్ని నిరోధించడం అనేదానిని లక్ష్యంగా పెట్టుకుంది. పాకిస్తాన్ దేశ ప్రదాని ఇమ్రాన్ ఖాన్ గారు దీనిని ప్రారంబించారు.ఎన్.ఎస్.పి 2022-26 భారత దేశానికి సంబంధించిన సూచనలతో జాతీయ భద్రత విభాగం నేతృత్వంలో ఏడు సంవత్సరాల శ్రద్ధ మరియు కటిన విశ్లేషణ తో మరియు సంప్రదింపుల తర్వాత రూపొందించబడింది.
- పాకిస్తాన్ దేశ రాజధాని :ఇస్లామాబాద్
- పాకిస్తాన్ దేశ కరెన్సీ : పాకిస్తాన్ రుపియ
- పాకిస్తాన్ దేశ ప్రదాని : ఇమ్రాన్ ఖాన్
- పాకిస్తాన్ దేశ అద్యక్షుడు : ఆరిఫ్ ఆల్వి
క్విక్ రివ్యు :
ఏమిటి: మొదటి సారి జాతీయ విదానాన్ని ప్రారంబించిన పాకిస్తాన్ దేశం
ఎవరు: పాకిస్తాన్ దేశం
ఎక్కడ: పాకిస్తాన్
ఎప్పుడు :జనవరి 17
నైట్ హుడ్ అవార్డ్ గెలుచుకున్న వెస్టిండీస్ క్రికెటర్ మాజీ కెప్టెన్ క్లైవ్ లాయిడ్ :

వెస్టిండీస్ క్రికెటర్ మాజీ కెప్టెన్ క్లైవ్ లాయిడ్ క్రికెట్ కు ఆయన సేవలకు గాను నైట్ హుడ్ గౌరవాన్ని పొందారు. జనవరి 12 ,2022 న డ్యూక్ ఆఫ్ కేంబ్రిడ్జ్ విన్దర్స్ కాలేజి లో పెట్టుబడిని ప్రదర్శించారు.క్రికెట్ వెస్టిండీస్ CWI కూడా క్లైవ్ లియోడ్ నైట్ హుడ్ అందుకున్నందుకు గాను ఆయనను అబినంధించింది. CWI అద్యక్షుడు రికీ స్కేరిట్ ఒక ప్రకటనలో సర్ క్లైవ్ కు తన శుభాకాంక్షలు తెలిపారు. కాగా ప్రపంచ వ్యాప్తంగా వెస్టిండీస్ కు గుర్తింపు తెచ్చి క్రికెట్ లో ప్రపపంచ కప్ ను ఎత్తిన మొదటి వ్యక్తిగా అతను క్రికెట్ చరిత్రలో ఒక ప్రత్యెక స్థానాన్ని పొందారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: నైట్ హుడ్ అవార్డ్ గెలుచుకున్న వెస్టిండీస్ క్రికెటర్ మాజీ కెప్టెన్ క్లైవ్ లాయిడ్
ఎవరు: మాజీ కెప్టెన్ క్లైవ్ లాయిడ్
ఎక్కడ: వెస్టిండీస్
ఎప్పుడు: జనవరి 17
మొదటి ప్రపంచ చెవిటి టి20 క్రికెట్ చాంపియన్ షిప్ కు ఆథిత్యం ఇవ్వనున్న కేరళ రాష్ట్రము :

ఆల్ ఇండియా స్పోర్ట్స్ కౌన్సిల్ ఆఫ్ ది డెఫ్ 2023 జనవరి 10 నుంచి జనవరి 20 వరకు కేరళ రాష్ట్ర౦ మొదటి ప్రపంచ చెవిటి టి 20 క్రికెట్ చాంపియన్ షిప్ ను నిర్వహించేందుకు ఇంటర్ నేషనల్ కమిటి ఆఫ్ స్పోర్ట్స్ ఫర్ ది డెఫ్ నుంచి అనుమతి పొందింది. కాగా ప్రస్తుత ఇంటర్ నేషనల్ కమిటి ఆఫ్ స్పోర్స్ ఫర్ ది డెఫ్ ప్రెసిడెంట్ గా రెబెక్కా ఆడం ఉన్నారు. దీని యొక్క ప్రదాన కార్యాలయం మేరి ల్యాండ్ అమెరిక లో ఉంది.
- కేరళ రాష్ట్ర రాజధాని :తిరువనంత పురం
- కేరళా రాష్ట్ర సిఎం : పినరయి విజయన్
- కేరళా రాష్ట్ర గవర్నర్ ; ఆరిఫ్ అహ్మద్ ఖాన్
క్విక్ రివ్యు :
ఏమిటి: మొదటి ప్రపంచ చెవిటి టి20 క్రికెట్ చాంపియన్ షిప్ కు ఆథిత్యం ఇవ్వనున్న కేరళా రాష్ట్రము
ఎవరు: కేరళా రాష్ట్రము
ఎక్కడ: కేరళా
ఎప్పుడు: జనవరి 17
గ్లోబల్ ప్రైవేట్ బ్యాంక్అవార్డ్స్ 2021 లో బెస్ట్ ప్రైవేట్ బ్యాంక్ గానిలిచిన హెచ్.డి.ఎఫ్.సి :

వర్చువల్ గా జరిగిన ఈ వేడుకలో ప్రొఫెషనల్ వెల్త్ మేనేజ్ మెంట్ నిర్వహించిన గ్లోబల్ ప్రైవేట్ బ్యాంకింగ్ అవార్డ్స్ 2021 లో HDFC బ్యాంక్ భారత దేశంలో బెస్ట్ ప్రైవేట్ బ్యాంక్ గా ఎంపిక అయింది .PWM అనేది ఫైనాన్షియల్ టైమ్స్ గ్రూప్ ప్రచురించిన సంపద నిర్వహణ మ్యాగజైన్.
- HDFC బ్యాంక్ ప్రదాన కార్యాలయం : ముంబై
- HDFC యొక్క సియివో గా శశిదర్ జగదీషణ్
క్విక్ రివ్యు :
ఏమిటి: గ్లోబల్ ప్రైవేట్ బ్యాంక్అవార్డ్స్ 2021 లో బెస్ట్ ప్రైవేట్ బ్యాంక్ గానిలిచిన హెచ్.డి.ఎఫ్.సి
ఎవరు: హెచ్.డి.ఎఫ్.సి బ్యాంక్
ఎప్పుడు: జనవరి 17
పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత్ ప్రముఖ నృత్య కారుడు బిర్జు మహారాజ్ కన్నుమూత :

భారతీయ శాస్త్రీయ నృత్యం కథక్ ప్రాశస్త్యాన్ని విశ్వ వ్యాప్తం చేసిన ప్రముఖ నృత్యకారుడు పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత్ అయిన బిర్జు మహారాజ్ (84) జనవరి 17 న తెల్లవారు జామున కన్నుమూసారు.ఆయన మనవరాలైన కథక్ నృత్యకారిణి రాగిణి మహారాజ్ ఈ విషయం ప్రకటించింది. కాగా ఆయన ఎంతో మంది దేశంలోని ప్రముఖ నృత్య కళాకారులలో ఎంతో మంది శిష్యులను కథక్ రీతుల్లో “కళాశ్రం” పేరుతో దేశ రాజధాని డిల్లీలో నృత్య కళాశాల ప్రారంబించారు. సత్యజిత్ రే దర్శకత్వం వహించిన ‘షత్రంజ్ కే ఖిలాడి’ తో పాటు ఉమ్రావ్ జాన్ (రేఖ ) ‘దేవదాస్’ షారుఖ్ ఖాన్ ‘విశ్వ రూపం’ (కమల హసన్) ‘బాజీ రావ్ మస్తాని’ వంటి కళాత్మక చిత్రాలకు ఆయాన నృత్య రీతులు సమకూర్చారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత్ ప్రముఖ నృత్య కారుడు బిర్జు మహారాజ్ కన్నుమూత
ఎవరు: బిర్జు మహారాజ్
ఎప్పుడు: జనవరి 17
మిసెస్ ఆంధ్రప్రదేశ్ కిరీటాన్ని దక్కించుకున్న విజయనగరం జిల్లా వాసి బి.పద్మావతి :

విజయనగరం జిల్లా గరివిడి పట్టణానికి చెందిన బి.పద్మావతి మిసెస్ ఆంధ్రప్రదేశ్ కిరీటాన్ని దక్కించుకున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాలలో సేవలు అందించే (ఎన్.జి.వో) సంస్థను నిర్వహిస్తున్న వ్యవస్థాపక అధ్యక్షురాలు మమతా త్రివేది ఆన్ లైన్ వేదికగా ఈ అందాల పోటీ నిర్వహించగా ఆంద్ర తెలంగాణా రాష్ట్రాల నుంచి వంద మంది యువతులు ఎంపిక కాగ వీరిలో 36 మంది ప్రతిభ చూపిన పద్మావతి మిసెస్ ఆంధ్రప్రదేశ్ టైటిల్ ను సొంతం చేసుకుంది. గత ఏడాది ఏప్రిల్ విశాఖ పట్టణం లో నిర్వహించిన శ్రీమతి వైజాగ్ పోటి లలో ఈమె ఫైనల్ లో అర్హత సాధించింది.
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని : అమరావతి
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సిఎం : వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ : బిష్వబూషణ్ హరిచంద్
క్విక్ రివ్యు :
ఏమిటి: మిసెస్ ఆంధ్రప్రదేశ్ కిరీటాన్ని దక్కించుకున్న విజయనగరం జిల్లా వాసి బి.పద్మావతి
ఎవరు: బి.పద్మావతి
ఎక్కడ: ఆంధ్రప్రదేశ్
ఎప్పుడు: జనవరి 17
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |