
Daily Current Affairs in Telugu 15-05-2020
ఐరోపా లో తొలి కరోనా వైరస్ రహిత దేశం గా నిలిచిన స్లోవేనియా :

కోవిద్ -19 మహమ్మారి కి అధికారిక ముగింపు ప్రకటించిన ఐరోపాలో స్లోవేనియా తొలి దేశం గా అవతరించింది. దేశంలో ఇప్పుడు మరిన్ని ఆంక్షలు సడలించబడ్డాయి. మరియు ఇతర యురోపియన్ యునియన్ ర్రాష్ట్రాల నుండి ప్రజలు ప్రవేశిస్తున్నారు. ఇటలీ ఆస్ట్రియా హంగరీ మరియు క్రొయేషియా సరిహద్దుల్లో 2 మిలియన్ ల మందికి పైగా ఉన్న దేశంలో 14,64 కోవిద్ -19 వ్యాధి కేసులు నమోదయ్యాయి అని ఒక ప్రకటించారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : ఐరోపా లో తొలి కరోనా వైరస్ రహిత దేశం గా నిలిచిన స్లోవేనియా
ఎవరు: స్లోవేనియా
ఎక్కడ: ఐరోపా
ఎప్పుడు: మే 15
డబ్యుటివో చీఫ్ గా ఉన్న రాబర్టో అజీవేడో పదవికి రాజీనామా :

ప్రపంచ వాణిజ్య సంస్థ అధిపతి అయిన రాబర్టో అజివేదో ఆగస్టు 31 తన పదవి నుంచి వైదొలగనున్నాడు. అతను 2013లో WTO చీఫ్ గా నియమితులయ్యాడు.62 ఏళ్ల ఈ బ్రెజిలియన్ తన కెరీర్లో దౌత్యవేత్త యొక్క రెండవ సారి నాలుగేళ్ల పదవి కాలం 2021సెప్టెంబర్ వరకు ముగియలేదు. అమెరికా అద్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఒత్త్తిడి తో ఇటివలి సంవత్సరం లో గుర్తించిన ఏడేళ్ళ పదవి కాలాన్ని ఆయన తగ్గించుకున్నారు.జెనివా కు చెందిన వాణిజ్య సంస్థ పై అమెరికా వ్యతిరేఖ పిర్యాదులను మరియు ఇతర పిర్యాదులను డోనాల్డ్ ట్రంప్ ఆరోపించారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : డబ్యుటివో చీఫ్ గా ఉన్న రాబర్టో అజీవేడో పదవికి రాజీనామా
ఎవరు: రాబర్టో అజీవేడో
ఎప్పుడు: మే15
పశ్చిమబెంగాల్ ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన మాటిర్ స్మృతి అనే పథకం :

6 జిల్లలో 50,000 ఎకరాల బంజరు భూమిని ఫిసి కల్చర్ మరియు ఉద్యానవనం ఆదాయ ఉత్పాదక కార్యకలాపాలను వినియోగించేందుకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మాటిర్ స్మృతి అనే ఒక నూతన పథకాన్ని ప్రారంబించింది.ఈ పథకం లో భాగంగా స్థానికులు పాల్గొన్న హార్టికల్చర్ మరియు పిస్కల్చార్ లో ఆదాయ కార్య కలాపాలను రూపొందించడానికి సహాయపడుతుంది. మాటిర్ స్మృతి పథకం పశ్చిమబెంగాల్ గ్రామీణ ప్రజలకు సుమారు 2.5 లక్షల మందికి ప్రయోజనం చేకూరుస్తుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి : పశ్చిమబెంగాల్ ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన మాటిర్ స్మృతి అనే పథకం
ఎవరు: పశ్చిమబెంగాల్ ప్రభుత్వం
ఎక్కడ: పశ్చిమబెంగాల్
ఎప్పుడు: మే 15
ప్రపంచ ఆర్ధిక పరిస్థితి మరియు అవకాశాలు అంశం పై నివేదిక ను విడుదల చేసిన UN:

ఐక్య రాజ్య సమితి తన నివేదిక ను ప్రపంచ ఆర్ధిక పరిస్థితి మరియు అవకాశాలు 2020 మద్య నాటికి విడుదల చేసింది. ఈ నివేదికలో 2020 మరియు 2021 ఆర్ధిక సంవత్సరానికి ఐక్యరాజ్య సమితి వ్యక్తి గత దేశాల వృద్ధి రెట్ల మరియు ప్రపంచ ఆర్ధిక వ్యవస్థను అంచనా వేసింది. 2020 మద్య నాటికీ ప్రపంచ ఆర్ధిక పరిస్థితి మరియు అవకాశాలు ప్రకారం భారతదేశం వృద్ధి రేటు పెరుగుతుంది అని అంచనా.2020 ఆర్ధిక సంవత్సరంలో 1.2% వద్ద ఉంది. 2021 ఆర్ధిక సంవత్సరానికి భారతదేశ వృద్ధిని రేటులో స్వల్పంగా కోలుకున్నట్లు నివేదిక సూచించింది.మరియు 2021 లో ఇది 5.5 % వృద్ధి రేటును కలిగి ఉంటుందని పేర్కొంది.
క్విక్ రివ్యు :
ఏమిటి : ప్రపంచ ఆర్ధిక పరిస్థితి మరియు అవకాశాలు అంశం పై నివేదిక ను విడుదల చేసిన UN
ఎవరు: UN
ఎప్పుడు: మే 15
భారత దేశం కోసం 1 బిలియన్ సామజిక రక్షణ ప్యాకేజిని ఆమోదించిన ప్రపంచ బ్యాంక్ :

కోవిద్ -19 మహమ్మారి వైరస్ వ్యాప్తి నేపద్యంలో ఇటివల ప్రపంచ బ్యాంక్ భారత దేశానికి 1 బిలియన్ డాలర్ల సామజిక రక్షణ ప్యాకేజిని ప్రకటించింది.ఈ ప్యాకేజి భారత ప్రభుత్వం ప్రారంబించిన కార్యక్రమాలకు అనుసంధానించబడుతుంది.అందువల్ల కోవిద్ -19 వైరస్ మహమ్మారి తీవ్రంగా ప్రభావితం చేసిన పేద మరియు బలహీన గృహాలకు సామజిక సహాయం అందించడంలో భారత దేశం చేస్తున్న వివిధ ప్రయత్నాలకు ఇది మద్దతు ఇస్తుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి : భారత దేశం కోసం 1 బిలియన్ సామజిక రక్షణ ప్యాకేజిని ఆమోదించిన ప్రపంచ బ్యాంక్ :
ఎవరు: ప్రపంచ బ్యాంకు
ఎప్పుడు: మే 15
Read Current Affairs in Telugu
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |