
Daily Current Affairs in Telugu 14-01-2020
ఆర్బిఐ డిప్యుటీ గవర్నర్ గా మేఖేల్ దేబబ్రతా పాత్రా :

రిసర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ)కొత్త డిప్యుటీ గవర్నర్ గా మైఖేల్ దేబబ్రతా పాత్రా నియమితులయ్యారు.మూడేళ్ళ పాటు ఆయన పదవిలో కోఅసాగుతున్నారు.గతేడాది జూన్ లో విరాట్ ఆచార్య రాజీనామా చేసినాప్పటి నుంచి ఈ పదవి ఖాళి గానే ఉంది .ప్రస్తుతం పాత్రా ద్రవ్యపరపతి విధాన విభాగాన్ని పాత్ర అట్టే పెట్టుకోవచ్చు .గవర్నర్ శాతికాంత దాస్ నేతృత్వం లో ని ఆర్ర్బిఐ గరిష్టంగా నలుగురు డిప్యుటీ గవర్నర్లు ఉండొచ్చు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆర్బి ఐ డిప్యుటీ గవర్నర్ గా మేఖేల్ దేబబ్రతా పాత్రా :
ఎక్కడ:న్యూ డిల్లి
ఎవరు: గా మేఖేల్ దేబబ్రతా పాత్రా
ఎప్పుడు: జనవరి 14
ఖేల్ ఇండియా క్రీడల్లో తెలంగాణా క్రీడాకారులకు స్వర్ణ పతకాలు:

ఖేల్ ఇండియా యూత్ క్రీడల్లో తెలంగాణా క్రీడాకారులు సత్తా చాటారు.అథ్లెటిక్స్ లో దీప్తి ,నంధిని ,టేబుల్ టెన్నిస్ లో పిదేల్ ఆర్ .స్నేహిత్ ,సైక్లిన్గ్లో తనిష్క్ గౌడ్ లకు స్వర్ణ పథకాల తో మెరిశారు.అండర్-17 బాలికల 200మీటర్ల పరుగును 24.84 సేకనల్లో పూర్తి ముగించిన నందినికి స్వర్ణం లబించింది.ఇపటికే 100మీ పరుగులో దీప్తి ,లాంగ్ జంప్ లో నందిని ఒక్కో స్వర్ణం నెగ్గారు.తాజా ప్రదర్శనతో ఇద్దరి ఖాతాలో రెండేసి స్వర్ణాలు చేరాయి. టేబుల్ టెన్నిస్ లో అండర్ -21 బాలుర సింగిల్స్ లో పైనల్లో,స్నేహిత్ రేగన్ (మహారాష్ట్ర)పై గెలిచి స్వర్ణం సొంతం చేసుకున్నారు.సైక్లింగ్ అండర్-21 బాలుర 1కి,మీ టీం ట్రయల్ లో తనిష్క్ గౌడ్ అగ్ర స్థానంలో నిలిచి పథకం గెలుచుకున్నాడు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఖేల్ ఇండియా క్రీడల్లో తెలంగాణా క్రీడాకారులకు స్వర్ణ పతకాలు:
ఎక్కడ:గుహవతి
ఎవరు: దీప్తి ,ననధిని ,ఆర్ .స్నేహిత్
ఎప్పుడు: జనవరి 14
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
పెద్దపల్లి జిల్లాకు స్వచ్చ దర్పన్ అవార్డు :

తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లా కు స్వచ్చ దర్పన్ అవార్డు లబించింది.జనవరి 12న న్యుడిల్లి లో జరిగిన కార్యక్రమంలో పాణి స్వచ్చంద సంస్థ వ్యవస్థాపకుడు,బాలివుడ్ నటుడు అమీర్ ఖాన్,కేంద్ర ప్రబుత్వ ప్రతినిదులు నుంచి పెద్దపల్లి జిల్లా కలెక్టర్ శ్రీ దేవి సేన ఈ అవార్డును స్వీకరించారు.గ్రామాల్లో మెరుగైన పురస్కారాన్ని పారిశుద్యం పరిసారాల పరిశుబ్రత సాధించినందుకు గాను పెద్ద పల్లి జిల్లాలకు ఈ అవార్డు లబించింది.ఇందులో బాగంగా సమాచారం,విద్య ,కమ్యునికేషన్ (ఐ.ఈసి) సామాజిక మరుగు దొడ్లు అనే అంశం పై పెద్దపల్లి జిల్లా కలెక్టర్ పవర్ పాయింట్ ప్రేసేన్తెషణ్ ఇచ్చారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పెద్దపల్లి జిల్లాకు స్వచ్చ దర్పన్ అవార్డు
ఎక్కడ: న్యుదిల్లి
ఎవరు: జిల్లా కలెక్టర్ శ్రీ దేవి సేన
ఎప్పుడు: జనవరి 13
ఆంద్ర ప్రదేశ్ హైకోర్ట్ న్యాయ మూర్తులుగా నలుగురు ప్రమాణ స్వీకారం :

న్యాయ వాదుల కోటా నుంచి తాజాగా జడ్జిలుగా నియమితులైన వారు జనవరి 13న ప్రమాణ స్వేకారం చేశారు. హైకోర్ట్ ప్రదాన న్యాయ మూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి మొదటి కోర్టు హాలుగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారి చేత ప్రమాణం చేయించారు.ఆర్. రఘునందన్ రావు,బట్టు దేవానంద్,దోనాడి రమేష్,నైనాల జయసూర్య న్యాయ ముర్హ్తులుగా ప్రమాణం చేశారు.హైకోర్ట్ రిజిస్త్రార్ జనరల్ మొదట ఆ నలుగురి నియామకానికి సంబంధించి రాష్ట్రపతి జరీ చేసిన ఉత్తర్వులను చదివి వినిపింఛి ప్రమాణ స్వీకారం కార్యక్రమం పూర్తి చేయించారు .
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆంద్ర ప్రదేశ్ హైకోర్ట్ న్యాయ మూర్తులుగా నలుగురు ప్రమాణ స్వీకారం
ఎక్కడ: ఆంద్ర ప్రదేశ్
ఎవరు: ఆర్. రఘునందన్ రావు ,బట్టు దేవానంద్ ,దోనాడి రమేష్ ,నైనాల జయసూర్య
ఎప్పుడు: జనవరి 14
ఆర్య వైశ్య కార్పోరేషన్ చైర్మన్ గా కుప్పం ప్రసాద్ :

ఆంద్ర ప్రదేశ్ ఆర్య వైశ్య సంక్షేమ అబివృద్ది కార్పోరేషన్ చైర్మన్ గా ప్రకాశం జిల్లాకు చెందిన కుప్పం ప్రసాద్ ను నియమిస్తూ జనవరి 13 న ఆంద్రప్రదేశ్ ప్రబుత్వం ఆదేశాలు జారీ చెసింధీ. పదవీ బాద్యతలు స్వీకరించిన నాటి నుంచి ఏడాది పాటు ఆయన బాద్యతలలో ఉంటారని అందులో పేర్కొంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆర్య వైశ్య కార్పోరేషన్ చైర్మన్ గా కుప్పం ప్రసాద్
ఎక్కడ:ఆంధ్రప్రదేశ్
ఎవరు: కుప్పం ప్రసాద్
ఎప్పుడు: జనవరి 14