
Daily Current Affairs in Telugu 12-03-2020
“జాయ్ బంగ్లా” ను జాతీయ గీతంగా ప్రకటించిన బంగ్లాదేశ్ ప్రబుత్వం :

జాయ్ బంగ్లా ను దేశ జాతీయ నినాదంగా ప్రకటించిన హైకోర్ట్ నిన్న అన్ని రాష్ట్ర కార్యక్రమాలు మరియు విద్య సంస్థల సమావేశంలో నినాదాన్ని ఉపయోగించుకునేలా అవసరమైన చర్యలు తీసుకునేల ప్రబుత్వాన్ని ఆదేశించింది. రాజ్యాంగ పదవులు కలిగి ఉన్న ప్రజలందరు మరియు రాష్ట్ర అధికారులు జాతీయ రోజులలో మరియు ఇతర తగిన సందర్బాలలో వారి ప్రసంగాల తర్వాత జాయ్ బంగ్లా ను ఉపయోగించుకునేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని హైకోర్ట్ రెండు న్యాయమూర్తుల ధర్మాసనం అధికారులను కోరింది. ఇది జాయ్ బంగ్లా స్వతంత్ర్యం మరియు జాతీయ ఐక్యత యొక్క నినాదం .
క్విక్ రివ్యు :
ఏమిటి : జాతీయ గీతంగా జాయ్ బంగ్లా ను ప్రకటించిన బంగ్లాదేశ్ ప్రబుత్వం
ఎక్కడ : బంగ్లాదేశ్
ఎవరు: బంగ్లాదేశ్
ఎప్పుడు: మార్చి 12
వింగ్స్ ఇండియా కు ఆతిథ్యం ఇవ్వనున్న హైదరాబాద్ :

ఫెడరల్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (పిక్కి ) తో కలిసి సివిల్ ఏవియేషన్ అండ్ ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఐఐ)తెలంగాణా లో ని హైదరాబాద్ లో వింగ్స్ ఇండియా 2020 అనేది సివిల్ ఏవియేషన్ బిజినెస్ ఎగ్సిబిషణ్ మరియు ఎయిర్ షో.ఇది ప్రతి రెండు సంవత్సరాలకు ఒక సారి నిర్వహించబడుతుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి : వింగ్స్ ఇండియా కు ఆతిథ్యం ఇవ్వనున్న హైదరాబాద్
ఎక్కడ : హైదరాబాద్
ఎప్పుడు: మార్చి 12
కోవిద్ -19 ను మహమ్మారివ్యాధి గా ప్రకటించిన WHO సంస్థ:

ప్రపంచ ఆరోగ్య సంస్థ కోవిద్ -19 ను ప్రపంచ వ్యాప్తంగా 100 కి పైగా వివిధ దేశాలకు స్వేచ్చగా వ్యపిస్తున్నందున ఇది ఒక మహమ్మారి గా అధికారంగా ప్రకటించిది.ప్రజలకు రోగ నిరోధ శక్తి లేని కొత్త వ్యాధి ప్రపంచ వ్యాప్తంగా వ్యాప్తంగా వాయప్త్స్తున్నపుడు మహమ్మారిగా ప్రకటించబడింది.COVID-19 అనేది చైనాలో ఉద్బవించిన కరోనా వైరస్ నవల వలన కలిగే వ్యాధిగా పరిగణించబడింది.
క్విక్ రివ్యు :
ఏమిటి : కోవిద్ -19 ను మహమ్మారివ్యాధి గా ప్రకటించిన WHO సంస్థ
ఎవరు: WHO సంస్థ
ఎప్పుడు:మార్చి 12
ఆసియాలోనే అపర కుబేరుడిగా నిలిచిన జాక్ మా :

కరోనా వైరస్ తీవ్రత కు ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు మంద్యంలోకి జరుకున్తయన్న భయాలతో మార్చి 09 స్టాక్ మార్కెట్ కుప్పకూలిన నేపద్యంలో పలువురు బిలియనీర్ల స్థానాలు మారిపోయాయి. ఇప్పటి దాకా ఆసియా కుబేరుల్లో అగ్రస్థానాల్లో ఉంటున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబాని రెండో స్థానాన్ని కిపరిమితమయ్యారు.మార్కేట్ లో పతనంలో ఆయన సంపద వికువ 5-8 బిలియన్ డాలర్ల మేర హరిన్చుకోవదం ఇందుకు కారణం .దీంతో 44.5 బిలియన్ డాలర్ల సంపదతో చైనాకు చెందిన అలీ బాబా గ్రూప్ హోల్డింగ్ వ్యవస్తకుడు జాక్ మా మల్లి నంబర్ వన్ స్థానంలో నిలిచారు.అంబాని కన్నా ఆయన సంపద సుమారు 2.6 బిలియన్ డాలర్ల ఎక్కువగా ఉంది.2018 మద్యలో జాక్ మా ఆసియా లో నంబర్ 1 హోదాను కోల్పోయారు.అపర కుబేరుల సంపద లెక్కించే బ్లుం బర్గ్ బిలియన్స్ సూచీ ద్వారా ఇది వెల్లడైంది.
క్విక్ రివ్యు :
ఏమిటి : ఆసియాలోనే అపర కుబేరుడిగా నిలిచిన జాక్ మా
ఎవరు: జాక్ మా
ఎప్పుడు: మార్చి 12
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
టోక్యో ఒలింపిక్స్ కు అర్హత సాధించిన మనీష్ కౌశిక్ :

టోక్యో ఒలింపిక్స్ కు మరో భారత బాక్సర్ మనీష్ కౌశిక్ (63 కేజీలు) అర్హత సాదించారు.ఆసియా బాక్సింగ్ క్వాలిఫైర్ లో మార్చి 12 అతను 4-1 తేడాతో హారిసన్ పై గెలిచాడు. మనీష్ తో కలిపి మొత్తం తొమ్మిది మంది భారత బాక్సర్లు ఇప్పటికే ఒలింపిక్స్ కు అర్హత సాదించారు.భారత బాక్సింగ్ లో చరిత్ర లో ఇంత మంది బాక్సర్లు ఆ మెగా క్రీడ లకు అర్హత సాదించడం ఇదే తొలిసారి.
క్విక్ రివ్యు :
ఏమిటి : టోక్యో ఒలింపిక్స్ కు అర్హత సాధించిన మనీష్ కౌశిక్
ఎక్కడ :జోర్డాన్ (అమ్మాన్)
ఎవరు:మనీష్ కౌశిక్
ఎప్పుడు: మార్చి 12
For Online Exams in Telugu ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |