
Daily Current Affairs in Telugu 10-01-2020
స్వచ్చత దర్పన్ లో పెద్దపల్లి కి పురస్కారం:

జాతీయ స్థాయిలో మరోసారి పెద్ద పల్లి జిల్లా స్వచ్చతలో మెరిసింది.పల్లెలో సంపూర్ణ పారిశుద్యం మేరుగు పరిచి పరిసరాల పరిశుబ్రత పెంచడానికి కేంద్ర ప్రబుత్వం ప్రకటించిన స్వచ్చత దర్పన్ -2020 పురస్కారాల్లో పెద్దపల్లి జల్లకు చోటు దక్కింది.జిల్లలో ఇంటిటి కి వ్యక్తిగత మరుగు దొడ్డి ,ఇంకుడు గుంత ,పంచాయితి కోక సాముహిక శౌచాలయం నిర్మించడంలో పాటు వాటికీ జియో ట్యాగింగ్ పూర్తి చేశ్హారు.జనవరి 12 డిల్లీలో జరిగే కార్యక్రమంలో కలెక్టర్ శ్రీ దేవా సేన ఈ పురస్కారం ను స్వీకరించనున్నారు. జిల్లలో వినూత్నంగా అమలు చేస్తున్న పంచ సుత్రాలపై పురస్కారాల ప్రధాన కార్యక్రమంలో పవర్ పాయింట్ ప్రేసెంటేషన్ ఇవ్వనున్నట్లు కలెక్టర్ శ్రీదేవ సేన తెలిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: స్వచ్చత దర్పన్ లో పెద్దపల్లి కి పురస్కారం
ఎక్కడ: తెలంగాణా
ఎప్పుడు: జనవరి 10
జతిన్ ,ప్రియాంకలకు స్వర్ణ పతకాలు:

ఖెలో ఇండియా యూత్ క్రీడలు ఘనంగా ఆరంబంయ్యాయి. జనవరి 10న క్రీడల మంత్రి కేరెన్ రిజుజు ,అసోం ముఖ్యమంత్రి సర్బానంద సోనావాల్ పోటీలను సుమారు 25వేల మంది అభిమానులు కరతాళ ద్వనులు మద్య ఈ అరంబోత్సవం జరిగింది.తొలి రోజు పోటీల్లో జిమ్నాసిక్స్ లు ,ప్రియాంక దాస్ గుప్తా (త్రిపుర),జతిన్ కుమార్ (ఉత్తరప్రదేశ్)తొలి స్వర్ణాలను ఖాతాలో వేసుకున్నారు.అండర్ -17 బాలికల ఆల్రౌండర్ పసిడిని ప్రియాంక (42.60పాయింట్లు) గెలుచుకుంటే అండర్ -17 బాలుర ఆల్రౌండ్ స్వర్ణాన్ని జతిన్ సొంతం చేసుకున్నారు.అండర్ -21 బాలుర రికర్వ్ క్వాలిఫైంగ్ రౌండ్లో ఆంద్రప్రదేశ్ కుర్రాడు కొందరు వెంకట్ (699)అగ్ర స్థానంలో నిలవగా బాలికల్లో ప్రియ (686,రాజస్థాన్) ముందజలో నిలిచింది.37 రాష్ట్రాల నుంచి దాదాపు 6800 మంది అట్లేట్లు ఈ పోటిలలో పోటీ పడనున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: జతిన్ ,ప్రియాంకలకు స్వర్ణ పతకాలు
ఎక్కడ: గుహవతి
ఎవరు: జతిన్ ,ప్రియాంక
ఎప్పుడు: జనవరి 10
ప్రపంచ క్రీడల అథ్లెట్ ఆవార్డు కు రాణి నామినేట్ :

భారత మహిళల హాకి జాట్టు సారధి రాణి రాంపాల్ 2019 ప్రపంచ క్రీదల అథ్లెట్ అవార్డుకు నామినేట్ అయింది.కెప్టెన్ గా ,క్రీడాకారిణిగా గతేడాది జట్టును ముందుండి నడిపించిన రాణి పేరును అంతర్జాతీయ హాకి సమాఖ్య ఈ అవార్డును ప్రతిపాదించింది.ఆన్లైన్ ఒటింగ్ ద్వారా జనవరి 30న విజేతను ప్రకటించ నున్నారు..2020 టోక్యో ఒలింపిక్స్ కు భారత్ అర్హత సాధించడంలో రాణి కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.క్రీడల్లో స్పూర్తిదాయకంగా నిలిచిన క్రీడాకారులకు ప్రపంచ క్రీడల్ అవార్డు అందజేస్తుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: ప్రపంచ క్రీడల అథ్లెట్ ఆవార్డు కు రాణి నామినేట్
ఎక్కడ: డిల్లి
ఎవరు: రాణి రాంపాల్
ఎప్పుడు: జనవరి 10
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
జగనన్న అమ్మ ఒడి పథకం ప్రారంబం :

ఆంద్రప్రదేశ్ పేద కుటుంబాలకు చెందిన విద్యార్థుల తల్లుల కు లేదా సంరక్షకులకు ఆర్థికంగా భరోసా ఇచ్చేందుకు ఉద్దేశించిన జగనన్న అమ్మ ఒడి పథకం ప్రారంబం అయింది.చిత్తూర్ లోని జనవరి 09నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ పతాకాన్ని ప్రారంబిచారు.ఈ పథకం కింద విద్యార్థులు తల్ల్లులకు లేదా సంరక్షకులకు ఏటా రూ.15 వేల చొప్పున ఆర్ధిక సాయం చేస్తారు.అన్ని గుర్తింపు పొందిన ప్రబుత్వ ,ఎయిడేడ్ ,ప్రైవేటు జూనియర్ కళాశాల ,గురుకుల పాటశాలలు .కళాశాలూ ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు పేద కుటుంబాలకు చెందిన విద్యార్థుల తల్లుల కు లేదా సంరక్షులకు ఈ పథకం వర్తిస్తుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: జగనన్న అమ్మ ఒడి పథకం ప్రారంబం
ఎక్కడ: ఆంరప్రదేశ్
ఎవరు: వై.ఎస్ జగన్
ఎప్పుడు:జనవరి 10
హైదరాబాద్లో పిబిఎల్ ఫైనల్ మ్యాచ్ :

ప్రిమియర్ బాడ్మింటన్ లీగ్ చివరి అంచే పోటీ లకు హైదరాబాద్ ఆథిత్యం ఇవ్వనుంది.షెడ్యుల్ ప్రకారం ఫిబ్రవరి 5 నుంచి 9వరకు తుది అంచే పోటీలకు శ్రీ కంతీరవ స్టేడియంలో జరగాలి .ఆ స్టేడియం అందుబాటులో లేకపోవడంతో ఈ మ్యాచ్ లను నిర్వహించలేమని బెంగళూర్ చెప్పింది.దీంతో సెమి ఫైనల్ తో సహా 15మ్యాచ్ లను హైదరాబాద్ కు తరలించారు.జనవరి 29 నుంచి ఫెబ్రవరి 04 వరకు జరిగే అంచేకుహైదరాబాదే ఆథిత్యం ఇవ్వనుంది.హైదరాబాద్ తో పాటు చెన్నై ,లఖ్నవూల్లో పోటీలు నిర్వహిస్తారు.జనవరి 20న పీబిఎల్ ఆరంబం కానుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: హైదరాబాద్లో పిబిఎల్ ఫైనల్
ఎక్కడ: హైదరాబాద్
ఎప్పుడు: జనవరి 10
లోక్ పాల్ పదవికి జస్టిస్ దిలీప్ రాజీనామా :

లోకపాల్ సబ్యత్వ పదవికి రాజీనామా చేస్తున్నట్లు జస్టిస్ దిలీప్ బి.బోసలె జనవరి 09 వెల్లడించారు..వ్యక్తి గత కారణాలవల్ల తాను పదవికి రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు.2020 జనవరి 12 నుంచి తన రాజీనామా అమల్లోకి వస్తుందని చెప్పారు. అలహాబాద్ హైకోర్ట్ ప్రదాన న్యాయ మూర్తి గా పని చేసిన జస్టిస్ దిలీప్ 2019 మార్చి 27 లోక్ పాల్ జ్యుడిషియల్ సబ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు.లోక్ పాల్ సబ్యులుగా ఎంపికైన వారి పదవికాలం ఐదేళ్ళ పాటు ;లేదా 70ఎల్ల వయసు వరకు కొనసాగుతుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: లోక్ పాల్ పదవికి జస్టిస్ దిలీప్ రాజీనామా
ఎవరు: జస్టిస్ దిలీప్
ఎప్పుడు: జనవరి 10