
Daily Current Affairs in Telugu 09-04-2020
వైద్య సిబ్బంది కి పిఎం గరీబ్ కళ్యాన్ భీమా సదుపాయం :

కోవిద్ -19 (కరోనా వైరస్) బాధితులు కు చికిత్స అందిస్తూ లేదా అదే వైరస్ బారినపడి మృతి చెందే వైద్య సిబ్బంది కి అందిస్తూ లేదా అదే వైరస్ బారినపడి మృతి చెందే వైద్య సిబ్బంది కి రూ .50లక్షల రూపాయల ఉచిత భీమా సదుపాయాన్ని కల్పించినట్లు కేంద్ర ప్రబుత్వం వెల్లడించింది. ప్రధానమంత్రి గరీభ్ కళ్యాన్ ప్యాకేజి ఇన్స్యురెన్స్ స్కీం ద్వారా ఈ భీమా ను అందించనున్నట్లు తెలిపింది. 2020 మార్చి 20 నుంచి 90 రోజుల పాటు ఇది అమల్లో ఉంటుందని ఏప్రిల్ 07 న పేర్కొంది. ప్రబుత్వ ,ప్రైవేటు ఆసుపత్రుల్లో పని చేసే సిబ్బంది,విశ్రాంత సిబ్బంది,వాలంటీర్లు,కాంట్రాక్టు ఉద్యోగుల తో పాటు కేంద్ర రాష్ట్ర ప్రబుత్వాల అద్వర్యం లో ఆరోగ్య సేవలు అందించే సేవలు అవుట్ సోర్సింగ్ మరియు దినసరి సిబ్బందికి కూడా ఈ పథకం వర్తిస్తుంది. ఈ పథకం లో చేరేందుకు వీరెవరు ఎలాంటి రుసుము చెల్లింపు అవసరం లేదు .
క్విక్ రివ్యు :
ఏమిటి : వైద్య సిబ్బంది కి పిఎం గరీబ్ కళ్యాన్ భీమా సదుపాయం
ఎవరు :కేంద్ర ప్రభుత్వం
ఎక్కడ :న్యూ డిల్లి
ఎప్పుడు :ఏప్రిల్ 09
కోవిద్ -19 ను ఎదుర్కోవడానికి GOI ప్రారంబించిన IGOT ఈ –లెర్నింగ్ ఫ్లాట్ ఫాం :

కోవిద్ -19 ను ఎదుర్కోవడానికి భారత ప్రబుత్వం ఒక IGOT ఈ –లెర్నింగ్ ఫ్లాట్ ఫాం ను ప్రారంబించింది. ఫ్లాట్ ఫార్మ్ ను సంబంధిత వెబ్ సైట్లో యాక్సిస్ చేయవచ్చు. మరియు ప్రతి అబ్యాసకున్ని తన పనిచేస్తున్న ప్రదేశంలో లేదా ఇంటి వద్ద మరియు తనకు నచ్చిన ఏదైనా పరికరాన్ని క్యురెంటెడ్ ,రోల్ స్పెసిఫిక్ కంటెంట్ ను అందిస్తుంది. ఇది జనాభా స్థాయికి తగ్గట్టు రూపొందించబడింది. మరియు సుమారు 1.50 కోట్ల మంది కార్మికులు మరియు వలంటీర్లుకు శిక్షణ ఇస్తుంది. కోవిద్ -19 యొక్క ప్రాథమిక అంశాలు ,ICU సంరక్షణ మరియు వెంటి లేషన్ నిర్వహణ మరియు క్లినికల్ మేనేజ్మెంట్ ,PPE ద్వారా సంక్రమణ నివారణ ,కోవిద్ -19 కేసుల నిర్వహణ వంటి అంశాల పై తొమ్మిది కోర్సులు ప్రారంబించాబడ్డాయి.
క్విక్ రివ్యు :
ఏమిటి : కోవిద్ -19 ను ఎదుర్కోవడానికి GOI ప్రారంబించిన IGOT ఈ –లెర్నింగ్ ఫ్లాట్ ఫాం
ఎప్పుడు : ఏప్రిల్ 09
భారతి ఆక్సా లైఫ్ ఇన్యురెన్స్ కొత్త ఎండి మరియు సిఇఒ గా పరాగ్ రాజాను నియమకం :

పరాగ్ రాజాను భారతి ఆక్సా లైఫ్ ఇన్యురెన్స్ సంస్థ తన కొత్త మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యుటివ్ ఆపిసర్ (సియివో) గా నియమించింది . వికాస్ సేథ్ తరువాత పరాగ్ రాజా విజయం సాధించాననున్నారు. పరాగ్ రాజా కు దేశీయ జీవిత బీమా పరిశ్రమలో విస్తృతమైన అనుభవం ఉంది మరియు ఏజేన్సి, బాంక్ అస్యురెన్స్,బ్రోకింగ్ మరియు డైరెక్ట్ సేల్స్ ఫోర్న్ ఛానల్స్ వంటి వివిధ రంగాలలో పరాగ్ రాజా తన నాయకత్వాన్ని ప్రదర్శించారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : భారతి ఆక్సా లైఫ్ ఇన్యురెన్స్ కొత్త ఎండి మరియు సిఇఒ గా పరాగ్ రాజా ను నియమకం
ఎవరు : పరాగ్ రాజా
ఎప్పుడు : ఏప్రిల్ 09
అధునాతన ఐటి నెట్ వర్క్ కోసం ఇండియన్ ఆర్మీ తో ఎల్అండ్ టి ఒప్పందాలు :

నెట్ వర్క్ ఆఫ్ స్పెక్ట్రం (ఎన్ఎఫ్ఎస్) కింద సాయుధ దళాల నెట్ వర్క్ ను నిర్వహించడానికి అధునాతన ఐటి ఎనేబుల్డ్ సిస్టం ను ఏర్పాటు చేయడానికి లారెన్స్ & టౌబ్రో (ఎల్అండ్ టి) సంస్థ భారత సైన్యంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్టు ఎన్ఎఫ్ఎస్ కింద ఉన్న 7 పొరల కోసం కేంద్రీకృత నెట్ వర్క్ పర్యవేక్షణ ,నిర్వహణ మరియు నియంత్రణ వ్యవస్థను రూపొందిస్తుంది. ఇది 414 రక్షణ స్టేషన్లు అనుసంధానిస్తుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి : అధునాతన ఐటి నెట్ వర్క్ కోసం ఇండియన్ ఆర్మీ తో ఎల్ అండ్ టి ఒప్పందాలు
ఎవరు : ఎల్ అండ్ టి
ఎప్పుడు :ఏప్రిల్ 09
Read Current Affairs in Telugu
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
2020 ఫోర్బ్స్ బిలియనిర్ల జాబితా లో జేఫ్ బెజోస్ కు అగ్రస్థానం :

2020 లో అత్యంత ధనవంతుడు అని పిలువబడే 34 వ వార్షిక ప్రపంచ బిలియనీర్ల జాబితా ను ఫోర్బ్స్ ప్రారంభించింది . ఈ జాబితా లో అమెజాన్ వ్యవస్థాపకుడు మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జెఫ్ బెజోస్ వరుసగా 3వ స్థానం లో నిలిచారు. అతను 113 బిలియన్ డాలర్ల నికర విలువ తో ఈ జాబితా లో అగ్రస్థానంలో ఉన్నాడు. అతని తరువాత బిల్ గేట్స్ 98 బిలియన్ డాలర్ల నికర విలువ ను కలిగి ఉండగా, లగ్జరీ వస్తువుల వ్యాపారవేత్త బెర్నార్డ్ ఆర్నాల్ట్, లగ్జరీ మాగ్నెట్ ఎల్వీఎంహెచ్ (ఎల్విఎంహెచ్ఎఫ్) యొక్క ఛైర్మన్ మరియు సియివో 76 బిలియన్ డాలర్ల నికరవిలువ తో 3 వ స్థానం లో నిలిచారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : 2020 ఫోర్బ్స్ బిలియనిర్ల జాబితా లో జేఫ్ బెజోస్ కు అగ్రస్థానం
ఎవరు : జెఫ్ బెజోస్
ఎప్పుడు : ఏప్రిల్ 09
For Online Exams in Telugu ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |