
Daily Current Affairs in Telugu 05-03-2020
నూతన ఆర్ధిక కార్యదర్శిగా అజయ్ భూషణ్ పాండే నియామకం:

కేబినేట్ నియమాక కమిటీ ప్రస్తుత రెవెన్యు కార్యదర్శి అజయ్ భూషణ్ పాండే ను కొత్త ఆర్హ్తిక కార్యదర్శిగా నియమించింది. అయన ప్రతుత ఆర్ధిక కార్యదర్శిగా రాజీవ్ కుమార్ స్థానంలో ఉంటారు.అజయ్ భూషణ్ పాండే ఇంతకు ముందు ఆదార్ వెనుక ఉన్న సంస్థ అయిన యునిక్ ఐడెంటి ఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యుఐడి)యొక్క చీఫ్ ఎగ్సిక్యుటివ్ ఆఫీసర్ గా పనిచేశారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: నూతన ఆర్హ్తిక కార్యదర్శిగా అజయ్ భూషణ్ పాండే నియామకం
ఎక్కడ: న్యు డిల్లి
ఎవరు: అజయ్ భూషణ్ పాండే
ఎప్పడు:మార్చ్ 05
128 వ కామన్ వెల్త్ పాయింట్స్ ఆఫ్ లైట్ అవార్డు ఎంపిక అయిన పర్యావరణ కార్యకర్త జాదవ్ పయోంగ్ :

ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా గా పేరొందిన అస్సాం జాదవ్ పయోంగ్ నుండి పర్యవరన కార్యకర్తగా 128 వ కామన వెల్త్ పాయిన్స్ ఆఫ్ లైట్ అవార్డు గ్రహీతగా ఎంపికయ్యాడు.బ్రిటిష్ డిప్యుటీ హాయ్ కమిషన్ ప్ర్హతినిది ప్రకారం క్వీన్ ఎలిజబెత్ -2 చేత పర్యావరణ పరిరక్షన చేసినందుకు గాను పయోంగ్ జాదవ్ ను సత్కరించారు.కోల్ కతా లోని బ్రిటిష్ డిప్యుటీ హై కమిషనర్ నిక్ లో మార్చ్ 11 సత్కరించనున్నారు. అంతకు ముందు ఫిబ్రవరి 29 న న్యుడిల్లి లో పద్మ శ్రీ జాదవ్ పయోంగ్ కు ప్రతిష్టాత్మక స్వామి వివేకానందా కర్మ యోగి అవార్డును ప్రదానం చేశారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: 128 వ కామన్ వెల్త్ పాయింట్స్ ఆఫ్ లైట్ అవార్డు పొందిన పర్యావరణ కార్యకర్త జాదవ్ పయోంగ్
ఎవరు:జాదవ్ పయోంగ్
ఎప్పడు: మార్చ్ 05
తెలంగాణా రాష్ట్ర సహకార బ్యాంకు చైర్మన్ గా రవీందర్ రావు ఎన్నిక :

తెలంగాణా రాష్ట్ర సహకార బ్యాంకు (టేస్కాబ్) చైర్మన్ గా ప్రస్తుత చైర్మన్ ఉమ్మడి కరీం నగర్ (రాజన్న సిరిసిల్ల)కు చెందిన కోడూరి రవీందర్ రావు మరో సారి ఎన్నికయ్యారు.హైదరాబాద్ లోని టేస్కాబ్ కేంద్ర కార్యాలయంలో మార్చ్ 05 జరిగిన ఎన్నికల్లో సంస్థ డైరెక్టర్ లు ఆయనకు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: తెలంగాణా రాష్ట్ర సహకార బ్యాంకు చైర్మన్ గా రవీందర్ రావు ఎన్నిక
ఎక్కడ:తెలంగాణా
ఎవరు:రవీందర్ రావు
ఎప్పడు:మార్చ్ 05
ఉత్తరాఖండ్ వేసవి రాజధానిగా గేర్సాయిన్ ప్రాంతం ఎంపిక :

ఉత్తరాకండ్ వేసవి రాజదానిగా చమేలి జిల్లాలోని గేర్సాయిన్ ప్రాంతాన్నిఎంపిక చేశారు.ఈ విషయాన్ని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేండ్ర సింగ్ రావత్ మార్చ్ 04 న రాష్ట్ర శాసన సభలో ప్రకటించారు.చమేలి జిల్లాను వేసవి రాజదానిగా ప్రకటించాలని స్థానికులు దీర్గాకలంగా డిమాండ్ చేస్తున్నారు.అలాగే గేర్సాయిన్ (బరాదిసైన్ ను) వేసవి రాజధానిగా ప్రకటించాలని బిజెపి ఎన్నికల్ తీర్మానం చేసింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఉత్తరాఖండ్ వేసవి రాజధానిగా గేర్సాయిన్ ప్రాంతం ఎంపిక
ఎక్కడ:ఉత్తరాకండ్
ఎప్పుడు:మార్చ్ 05
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
ఇండియన్ ఆర్మీ అంతర్జాతీయ సెమినార్ ప్రగ్యాన్ కంక్లేవ్ -2020 దిల్ల్లిలో ప్రారంబం :

ఇండియన్ ఆర్మీ యొక్క అంతర్జాతీయ సెమినార్ ప్రగ్యాన్ కాన్క్లేవ్ -2020 ను న్యుదిల్లి లోని మీనాక్ష సెంటర్ లో ప్రారమబమైంది. మరియు దీనిని సెంటర్ ఫర్ ల్యాండ్ వార్ఫేర్ స్టడీస్ (CLAWS) నిర్వహించింది.ల్యాండ్ వార్ఫేర్ యొక్క మారుతున్న లక్షణాలు మరియు మిలిటరీ పై దాని ప్రభావం “అనే సంక్లిష్ట అంశంపై చర్చించడానికి ఈ సదస్సు జాతీయ మరియు అంతర్జాతీయ నిపునులను ఏకం చేసింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఇండియన్ ఆర్మీ అంతర్జాతీయ సెమినార్ ప్రగ్యాన్ కంక్లేవ్ -2020 దిల్ల్లిలో ప్రారంబం :
ఎక్కడ:న్యుదిల్లి:
ఎప్పుడు:మార్చ్ 05
For Online Exams in Telugu ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |