Daily Current Affairs in Telugu 04-03-2020
2021లో 108 వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ పూనే ఆథిత్యం:

జనవరి 3-7 ,2021 న జరగబోయే 108వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ వార్షిక సమావేశానికి పూనే ఆథిత్యం ఇవ్వనుందని ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ (ఇస్కా) ప్రకటించింది.ఇస్కా యొక్క ఇతివృత్తం మహిళా సాధికారత తో సుస్థిర అబివృద్దికి సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు ఆర్థికంపై ద్రుష్టి పెట్టడమం అనేధీ దీని యొక్క ఇతివృత్తం .సైన్స్ మరియు టెక్నాలజీ ఉపయోగించి అన్ని సమాజాల పెరుగుధల పర్యావరణ పరిరక్షన మరియు సామాజిక చేరిక స్థిరమైన అబివ్రుది ని సాధించే టపుడు సైన్స్ ,టెక్నాలజీ ,ఇంజనీరింగ్ మరియు మ్యాతమేతిక్స్ (STEM) లలో మహిళలకు సమాన అవకాశాలు కల్పించడం పై చర్చలు కూడా దీని ద్వారా జరుగుతుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి: 2021లో 108 వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ పూనే ఆథిత్యం
ఎక్కడ:పూణే
ఎప్పుడు: మార్చ్ 04
బిసిసిఐ సెలక్షన్ కమిటీ చైర్మన్ గా సునీల్ జోషి నియమకం :

బిసిసిఐ సెలక్షన్ కమిటీ చైర్మన్ గా టీం ఇండియా మాజీ స్పిన్నర్ సునీల్ జోషి నియమితుడయ్యాడు. మరో సెలక్షన్ మాజీ ఫేసర్ గా హర్వింర్ సింగ్ ఎంపిక అయ్యాడు. అబ్యర్తులను మార్చ్ 04 ఇంటర్వ్యు చేసిన మదన్ లాల్ అర్పి సింగ్ ,సెలక్షన్ కమిటీ నాయకులతో కూడిన క్రికెట్ సలహా సంఘం (సిఎసి) ఈ ఇద్దరినీ ఎంపిక చేసింది. ఎంఎస్కే ప్రసాద్ (దక్షిణ మదలం ) స్థానాన్ని జోషి బర్తీ చేశాడు.సెలక్షన్ కమిటీ చైర్మన్ పదానికి సునీల్ జోషి పేరును సిఫారసు చేసింది. అని బిసిసిఐ కార్యదర్శి జై షా తెలిపారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: బిసిసిఐ సెలక్షన్ కమిటీ చైర్మన్ గా సునీల్ జోషి నియమకం
ఎక్కడ:ముంబై
ఎవరు: సునీల్ జోషి
ఎప్పుడు:మార్చ్ 04
కోవిద్ -19కట్టడికి తెలంగాణా ప్రబుత్వం 100 కోట్లు కేటాయింపు :

తెలంగాణా రాష్ట్రంలో ప్రవేశించిన కోవింద్ -19 మహమ్మారి మరింత విస్తరించకుండా ప్రబుత్వం చర్యలు ప్రారంబించింది. వైరస్ వ్యాప్తిని నివారించేందుకు రూ.100 కోట్లు కేటాయింపు నట్లుతెలంగాణా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ మార్చి 03 న వెల్లడించారు.హైదరాబద్ లో ని గాంధి ఫీవర్ చేస్త ఆస్పత్రులు లతో పాటు వికారాబాద్ లోని టీబీ ఆస్పత్రుల లోను ప్రత్యెక వార్డులను సిద్దం చేసినట్లు చెప్పారు.అలాగే హైదరాబాద్ చుట్టూ పక్కల ఉన్న ప్రైవేటు మెడికల్ అనుబంధ ఆస్పత్రుల లో 3వేల పడకలను అందుబాటులో ఉంచాలని యాజమాన్యాలకు అదేశాలు జారీ చేశామన్నారు.వాటిలో కొన్నింటికి సాదారణ ఐసోలేషణ్ కోసం కొన్నింటిని ప్రత్యెక చికిత్స కోసంముందు జాగ్రత్తగా తీసుకున్నట్లు వివరించారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: కోవిద్ -19కట్టడికి తెలంగాణా ప్రబుత్వం 100 కోట్లు కేటాయింపు
ఎక్కడ:తెలంగాణా
ఎవరు:తెలంగాణా ప్రబుత్వం
ఎప్పుడు: మార్చ్ 04
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
మొట్ట మొదటి రేడియో వ్యాఖ్యత సత్యవతి కన్నుమూత :

ఆల్ ఇండియా రేడియో మొట్టమొదటి వ్యాఖ్యాతగా న్యూస్ రీడర్ గా ఎడిటర్ గా పలు బాద్యతలు నిర్వహించిన మాడపాటి సత్యవతి (89)మార్చ్ 04 కన్నుమూశారు.ఆంద్ర పితామహ మాడపాటి హనుమంత రావు మనవరాలు ,హైదరాబాద్ విమోచన ఉద్యమం లో ప్రముఖ పాత్ర వహించిన మాడపాటి రామచంద్రా రావు కుమార్హ్తే అయిన సత్యవతి ఆల్ ఇండియా రేడియోలో వ్యాఖ్యాతగా పనిచేశారు .1991 లో పదవి విరమణ పొందారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: మొట్ట మొదటి రేడియో వ్యాఖ్యత సత్యవతి కన్నుమూత
ఎవరు: సత్యవతి
ఎప్పుడు: మార్చ్ 04
హర్యానాలో జరగనున్న ఆల్ ఇండియా పోలీస్ అథ్లెటిక్ చాంపియన్ పోటీలు:

ఆల్ ఇండియా పోలీస్ అథ్లెటిక్ చాంపియన్ షిప్ 2019 హర్యానాలోని పంచకుల జిల్లా లోని ప్రారంబమైంది.ఆల్ ఇండియా పోలీస్ అథ్లెటిక్ చాంపియన్ షిప్ యొక్క 68 వ ఎడిషన్ 2028 లో జరగనున్న ఒలింపిక్స్ లో భారత ఆటతీరును మెరుగుపరచడం కోసం అనే లక్ష్యంగా పెట్టుకుంది.ఈ ఘనత సాధించడానికి భారత ప్రబుత్వం 15 వేలకు పైగా పిల్లలను గుర్తించింది. మరియు 284 స్పోర్ట్స్ అథారిటీ వారి ఆద్వార్యలో శిక్షన కూడా ప్రారంబమైంది.
క్విక్ రివ్యు :
ఏమిటి: హర్యానాలో జరగనున్న ఆల్ ఇండియా పోలీస్ అథ్లెటిక్ చాంపియన్ పోటీలు
ఎక్కడ:హర్యానా
ఎప్పుడు: మార్చ్ 04
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |