Daily Current Affairs in Telugu 20-03-2022
భారత్ లోనే అత్యధిక ఐరన్ ను ఉత్పత్తి చేసే కంపని గా నిలిచిన NMDC :

నేషనల్ మినరల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ లిమిటెడ్ NMDC మార్చ్ 19న ఉక్కు మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం ఒక సంవత్సరంలో 40 మిలియన్ టన్నుల ఐరన్ ఒర్ ఉత్పత్తి దాటినా భారతదేశంలో మొదటి కంపెని గా అవతరించింది. NMDC ఉక్కు మంత్రిత్వ శాఖ అద్వర్యంలో ని CPSE దేశంలో అతిపెద్ద ఐరన్ ఒర్ ఉత్పత్తిదారు. 2030 నాటికి 100 MT PA కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది.NMDC లిమిటెడ్ ప్రభుత్వ యాజమాన్యంలోఉత్పత్తి దారు ఇది భారత ప్రభుత్వ ఉక్కు మంత్రిత్వ శాఖ యాజమాన్యంలో ఉంది ఇది ఇనుప ఖనిజం ,రాగి ,రాక్ పాస్పేట్ ,సున్నపు రాయి ,డోలమైట్ మాగ్నసైట్ డైమాండ్ ,టిన్ ,టంగ్ స్టన్ గ్రాపైట్ మొదలైన వాటి అన్వేషణలో పాల్గొంటుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి: భారత్ లోనే అత్యధిక ఐరన్ ను ఉత్పత్తి చేసే కంపని గా నిలిచిన NMDC
ఎవరు: NMDC
ఎప్పుడు: మార్చ్ 20
ఇండియన్ సూపర్ లీగ్ టైటిల్ ను గెలుచుకున్న హైదరాబాద్ ఫుట్బాల్ క్లబ్ జట్టు :

ఆడుతోంది మూడో సీజనే.అయిన తొలి రెండు సీజన్లలో ప్రదర్శన అంతంతమాత్రం.గా ఉన్న హైదరాబాద్ ఫుట్బాల్ క్లబ్ ఈసారి ఇండియన్ సూపర్ లీగ్ టైటిల్ ఎగరేసుకుపోతుందని ఎవ్వరూ ఊహించిరీతిలో ఆ జట్టు. సంచలన ప్రదర్శనతో ఫైనల్ చేరి, తుది పోరులోనూ అదరగొట్టి విజేతగా నిలి చింది. ఇండియన్ సూపర్ లీగ్ సీజన్-8లో మార్చ్ 20 న హోరాహోరీగా సాగిన ఆఖరి పోరులో హైదరాబాద్ పెనాల్టీ షూటౌట్లో 3-1తో కేరళ బ్లాస్టర్స్ ను ఓడించింది. నిర్ణీత సమయంలో స్కోరు 1-1తో సమమైంది. ఈ మ్యాచ్ లో రెండు జట్లు ఆరంభం నుంచి దూకుడుగా ఆడాయి. బంతి నియంత్రణలో కేరళ (57 శాతం) కాస్త మెరుగ్గా ఉన్న హైదరాబాద్ (13) కూడా అంతే దీటుగా ఆడడంతో మ్యాచ్ రసవత్తరంగా సాగింది. కానీ తొలి అర్ధభాగంలో రెండు జట్లు తమ ప్రయత్నాలను గోల్స్ గా మలచడంలో సఫలం కాలేకపోయాయి. విరామం తర్వాత రాహుల్ (68వ నిమిషం) చేసిన గోలో కేరళ ఆధిక్యంలోకి వెళ్లింది. దాదాపు ఆఖరి వరకు కేరళనే ముందంజలో ఉండడంతో ఆ జట్టి గెలిచేలా కనిపించింది. కానీ 88వ నిమిషంలో సాహిల్ గోల్ చేయడంతో స్కోరు సమమయ్యాయి. అదనపు సమయంలోనూ రెండు జట్లు గోల్స్ చేయకపోవడంతో మ్యాచ్ పెనాల్టీ షూటౌటకు మళ్లింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఇండియన్ సూపర్ లీగ్ టైటిల్ ను గెలుచుకున్న హైదరాబాద్ ఫుట్బాల్ క్లబ్ జట్టు
ఎవరు: హైదరాబాద్ ఫుట్బాల్ క్లబ్
ఎప్పుడు: మార్చ్ 20
భారత్ పర్యటనకు రానున్న ఇజ్రాయెల్ దేశ ప్రదాని నఫ్తాలి బెన్నెట్ :

ఇజ్రాయెల్ దేశ ప్రధానమంత్రి నప్తాలీ బెన్నెట్ గారు ఏప్రిల్ 2 నుంచి 4 రోజుల పాటు భారత్ లో పర్యటించనున్నారు. ఉభయ దేశాల దౌత్యపరమైన సంబంధాలు ప్రారంభమై 30 ఏళ్లు అవుతున్న సందర్భంగా తాను భారత్ లో పర్య టించనున్నట్లు బెన్నెట్ తెలిపారు. గత ఏడాది జూన్ లో ఇజ్రాయెల్ ప్రధాని పద విని చేపట్టిన బెన్నెట్ తొలిసారి భారత్ లో అధికారిక పర్యటన జరపారు. మాజ్ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి నాయకత్వంలో, భారతదేశం మరియు ఇజ్రాయెల్ మధ్య సంబంధాలు ప్రారంభమయ్యాయి. దివంగత ప్రధాన మంత్రి ఏరియల్ 2003లో భారతదేశానికి వచ్చిన మొదటి ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి.
క్విక్ రివ్యు :
ఏమిటి: భారత్ పర్యటనకు రానున్న ఇజ్రాయెల్ దేశ ప్రదాని నఫ్తాలి బెన్నెట్
ఎవరు: ఇజ్రాయెల్ దే శ ప్రదాని నఫ్తాలి బెన్నెట్
ఎక్కడ: భారత్ కు
ఎప్పుడు: మార్చ్ 20
బంగ్లాదేశ్ మాజీ అధ్యక్షుడు, ప్రధాన న్యాయమూర్తి షహబుద్దీన్ అహ్మద్ కన్నుమూత :

బంగ్లాదేశ్ మాజీ అధ్యక్షుడు, ప్రధాన న్యాయమూర్తి షహబుద్దీన్ అహ్మద్ (92) మిలటరీ ఆస్పత్రిలో కన్నుమూశారు. మాజీ సైనిక నియంత ఇర్షాద్, తిరుగుబాటు మధ్య ప్రతిపక్ష రాజకీయ పార్టీల ఒత్తిడికి తలొగ్గి, 1990 డిసెంబరు 6న అసాధారణ రాజ్యాంగ ఏర్పాటు ప్రకారం తొమ్మిదేళ్ల పాలన తర్వాత అప్పటి ప్రధాన న్యాయమూర్తి అధికారాన్ని అప్పగించారు. అధ్యక్షుడు అబ్దుల్ హమీద్ మరియు ప్రధాన మంత్రి హసీనా అహ్మద్ మృతికి సంతాపం తెలిపారు మరియ
క్విక్ రివ్యు :
ఏమిటి: ఆసియా కప్ ఆర్చరీ లో మరో స్వర్ణం గెలుచుకున్న ఆంధ్రప్రదేశ్ కుర్రాడు ధీరజ్ :
ఎవరు: ధీరజ్
ఎప్పుడు: మార్చ్ 19
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |