
Daily Current Affairs in Telugu 06-07-2020
ఐఎఫ్ ఎస్ సి ఎ చైర్మన్ గా ఇంజేటి శ్రీనివాస్ నియామకం :

గుజరాత్ రాజదాని గాంధీ నగర్ ప్రధాన కేంద్రంగా నడిచే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ అథారిటీ )ఐఎఫ్ఎస్ఎ) చైర్మన్ గా 1983 బ్యాచ్ ఓడిశా కేడ ర్ సీనియర్ ఐఎఎస్ అధికారిగా ఇంజేటి శ్రీనివాస్ నియమితుల్యారు.ఈ సంస్థ సెక్యురిటి లు డిపాజిట్లు ఇన్సురెన్స్ లు కాంట్రాక్ట్ లు ఫైనాన్షియల్ సర్వీసులు ఇదివరకు ఆర్ బిఐ సిబి లాంటి నియంత్రణ సంస్థల ఆమోదం పొంది నడుస్తున్న ఆర్ధిక సంస్థలను ధీ నియంత్రిస్తుంది.దీనికి చైర్మన్ తో పాటు 9సబ్యూ కూడా ఉంటారు.ఇందులో అరబ్ ఐ సెబి ఐఆర్ ఎ ఐ ,పి ఎఫ్ ఆర్ డిల నుంచి ఒక్కో సబ్యుడు కేంద్ర ఆర్హ్తిక శాఖా నుంచి ఇద్దరు ఉంటారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : ఐఎఫ్ ఎస్ సి ఎ చైర్మన్ గా ఇంజేటి శ్రీనివాస్ నియామకం
ఎవరు: ఇంజేటి శ్రీనివాస్ నియామకం
ఎప్పుడు: జులై 06
ఇజ్రాయెల్ గూడచారి ఉప్రగ్రహ ప్రయోగం విజయవంతం :

శత్రుదేశాల పై నిరంతర నిఘా కొనసాగించేందుకు ఉద్దేశించిన ఒపెక్ -16 గూడచారి ఉపగ్రహం ప్రయోగం విజయవంతమైంది అని ఇజ్రాయెల్ దేశం జులై 06న ప్రకటించింది.పలు వైపుల నుంచి పొంచి ఉన్న ముప్పును ముందే పసిగాట్టేనుదుకు వీలుగా ఆ దేశం రెండు దశాబ్దాల గూడచారి ఉపగ్రహాలను అన్తరిక్శమ్లొఇ పంపుతోంది.ఇందుకోసం ఇప్పటి వరకు ఎన్ని ఉపగారహాలను ప్రయోగించేందుకు ఆ దేశం వెల్లడించి నప్పటికీ 2020 లో ఒపెక్ -5 2016 ఓ ఒపెక్ -11 ను నింగిలోకి పంపినట్లు సిఅనిక మంత్రిత్వ శాఖకు చెందిన స్పేస్ అండ్ శాటిలైట్ అడ్మినిస్త్రేటివ్ అధిపతి అమ్నాన్ హరరి పేర్కొన్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : ఇజ్రాయెల్ గూడచారి ఉప్రగ్రహ ప్రయోగం విజయవంతం
ఎవరు: ఇజ్రాయెల్
ఎక్కడ: ఇజ్రాయెల్
ఎప్పుడు: జులై 06
పివోకే లో జల విద్యుత్ ప్రాజెక్ట్ ని నిర్మించనున్న చైనా దేశం :

పాక్ ఆక్రమిత కాశ్మీర్ (ఫైవోకే )లో 1.5 కోట్ల డాలర విలువైన ఆజాద్ పత్తాన్ జల విద్యుత్ ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబందించిన ఒప్పందం పై చైనా పాకిస్తాన్ దేశాలు జులై06 న సంతకం చేశాయి. ఇరు దేదేశాలు ప్రతిష్టాత్మకంగా బావిస్తున్న చైనా పాకిస్తాన్ ఆర్ధిక నడవా (సిపేక్) లో బాగంగా ఈ ప్రాజెక్టు చేపట్టినట్లు పాక్ పేర్కొంది. పివొకే ప్రాంతంలో జీలం నదిపై నిర్మించనున్న 700మెగా వాట్ల జల విద్యుత్ ప్రాజెక్ట్ వల్ల చౌకైన సురక్షిత విద్యుత్ లబిస్తుంది అని తెలిపింది. 2026 నాటికి ఈ నిర్మాణం పూర్తవుర్తుంది అని వివరించింది. ఈ సందర్బంగా చైనా లోనే జిన్ జియాంగ్ ప్రావిన్స్ ను బలూచిస్తాన్ లోని గ్వదర్ పోర్టుకు అనుసందానించే సీపేక్ ప్రాజెక్టు పివోకే గుండా వెళ్తుండడం తో దాన్ని భారత్ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి : పివోకే లో జల విద్యుత్ ప్రాజెక్ట్ ని నిర్మించనున్న చైనా దేశం
ఎవరు: చైనా దేశం
ఎక్కడ: చైనా దేశం
ఎప్పుడు: జులై 06
శంషాబాద్ విమానాశ్రయ సియివో ప్రదీప్ పానికర్ నియామకం :

శంష బాద్ లోని జిఎంఆర్ అంతర్జాతీయ విమానాశ్రయ సియివోగా ప్రదీప్ పానికర్ గారు నియమితులయ్యారు. 2016 జనవరి నుంచి విమానాశ్రయ డిప్యుటీ సియివో గా ఆయన పని చేస్తున్నారు. ఎయిర్ కార్గో ఫోరం ఇండియా వ్యవస్థాపక అద్యక్షుడిగా గాను ఉన్నారు. ఇప్పటి వరకు విమానాశ్రయ సియివో గా ఉన్న ఎస్ జికే కిషోర్ జి ఎం ఆర్ గ్రూపు విమానాశ్రయ ల చీఫ్ ఇన్నోవేషన్ అధికారి దక్షిణ భారత కార్యనిర్వహణ సంచాలకుడిగా పదోన్నతి పొందారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : శంషాబాద్ విమానాశ్రయ సియివో ప్రదీప్ పానికర్ నియామకం
ఎవరు: ప్రదీప్ పానికర్
ఎక్కడ: హైదరాబాద్
ఎప్పుడు: జులై 06
Read Current Affairs in Telugu
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |